270 ఏళ్ల తర్వాత ఆ ఆలయంలో మహాకుంభాభిషేకం
కేరళ స్టూడియో భారత్

270 ఏళ్ల తర్వాత ఆ ఆలయంలో మహాకుంభాభిషేకం
కేరళ :
భారతదేశంలోని ప్రముఖ ఆలయాల్లో ముఖ్యమైన ఆలయం కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం.ఈ ఆలయంలో విష్ణువు శయన స్వరూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.అయితే 270 ఏళ్ల తర్వాత ఆ ఆలయంలో మహాకుంభాభిషేకం నిర్వహించారు.దీంతో ఆలయ పరిసరాలు విష్ణు నామ స్మరణతో మారుమోగాయి.అలాగే ఆలయ పునరుద్ధరణ పనులు పూర్తయిన నేపథ్యంలో గర్భగుడి శిఖరంపై మూడు కలశాలను ప్రతిష్ఠించారు.అనంతరం విశ్వక్సేనుడి విగ్రహాన్ని పునః: ప్రతిష్ఠించారు.
What's Your Reaction?






