తల్లి అయిన పదో తరగతి బాలిక
చిత్రకొండ స్టూడియో భారత్ ప్రతినిధి

దారుణం.. తల్లి అయిన పదో తరగతి బాలిక
చిత్రకొండ
ఒడిశాలో దారుణ ఘటన వెలుగుచూసింది.మల్కానగిరి జిల్లా చిత్రకొండ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతిని చదువుతున్న ఓ విద్యార్ధిని పాపకు జన్మనిచ్చింది.ఇందులో విచిత్రం ఏంటంటే గర్భిణి అయినట్లు సదరు బాలికకు తెలియదు. ఒక్కసారిగా అనారోగ్యానికి గురవడంతో ఆసుపత్రి తీసుకెళ్లగా ప్రెగ్నెంట్ అతి తేలింది.చివరికి ఓ పాపకు జన్మనివ్వడం స్థానికంగా కలకలం రేపుతుంది.
What's Your Reaction?






