దేశవ్యాప్తంగా పురుషుల కంటే మహిళ ఓటర్లే ఎక్కువ: ఈసీ
న్యూఢిల్లీ స్టూడియో భారత్ ప్రతినిధి

దేశవ్యాప్తంగా పురుషుల కంటే మహిళ ఓటర్లే ఎక్కువ: ఈసీ
న్యూ ఢిల్లీ
సార్వత్రిక ఎన్నికల్లో ఓటే యడానికి దేశంలో మొత్తం 96.8 కోట్ల మంది నమోదిత ఓటర్లు ఉన్నారని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ శనివారం వెల్లడించారు.
ఇందులో కొత్తగా 18 ఏళ్లు నిండిన వాళ్లు 1.8 కోట్ల మంది ఉన్నారు. అయితే దేశంలోని 12 రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారని పేర్కొన్నారు.
ఇంకా 88.4 లక్షల మంది వికలాంగులు,48,000 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు.
What's Your Reaction?






