ఉచిత పధకాల ఎఫెక్ట్ దివాలా అంచుల్లో హిమాచల్ ప్రదేశ్
హిమాచల్ ప్రదేశ్ స్టూడియో భారత్

ఉచిత పధకాల ఎఫెక్ట్ దివాలా అంచుల్లో హిమాచల్ ప్రదేశ్
హిమాచల్ ప్రదేశ్ దివాలా అంచుల్లో ఉంది.అందుకే.ఇన్నాళ్లూ ఇచ్చిన రాయితీలను కత్తిరిస్తోంది.అక్కడ ఉచిత కరెంటు,స్త్రీలకు రూ.1500 నెలకు,బస్సుల్లో 50% రాయితీ పథకాలు ఉన్నాయి.తాజాగా OPS(ఓల్డ్ పెన్షన్ స్కీమ్) తెచ్చారు.అంతే రాష్ట్ర ఖజానా ఒట్టిపోయింది.ఇప్పటికే రూ.95వేల కోట్ల అప్పుంది.బడ్జెటేమో రూ. 58వేల కోట్లు.జీతాలు, పింఛన్లకే రూ.42వేల కోట్లు పోతోంది.ఇక వడ్డీలు, అప్పులు తీర్చేందుకు,అభివృద్ధికి మిగిలింది ఎంత?
What's Your Reaction?






