శబరిమలలో దర్శనమిచ్చిన మకరజ్యోతి

శబరిమల స్టూడియో భారత్ ప్రతినిధి

Jan 14, 2025 - 21:02
 0  111
శబరిమలలో దర్శనమిచ్చిన మకరజ్యోతి

శబరిమల లో దర్శనమిచ్చిన మకరజ్యోతి

సంక్రాంతి పండుగ సందర్భంగా శబరిమలలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది.పొన్నాం బలమేడు పర్వత శిఖరాల్లో మకరజ్యోతి దర్శనమిచ్చింది.జ్యోతి కనిపించగానే అయ్యప్ప స్వాములు,భక్తులు 'స్వామియే శరణం అయ్యప్ప'అంటూ నామస్మరణ చేశారు.దీంతో శబరిగిరులు దద్దరిల్లాయి.ఈ అరుదైన దృశ్యాలను చూసి దేశవ్యాప్తంగా భక్తజనం పరవశించిపోయింది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow