శబరిమలలో దర్శనమిచ్చిన మకరజ్యోతి
శబరిమల స్టూడియో భారత్ ప్రతినిధి

శబరిమల లో దర్శనమిచ్చిన మకరజ్యోతి
సంక్రాంతి పండుగ సందర్భంగా శబరిమలలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది.పొన్నాం బలమేడు పర్వత శిఖరాల్లో మకరజ్యోతి దర్శనమిచ్చింది.జ్యోతి కనిపించగానే అయ్యప్ప స్వాములు,భక్తులు 'స్వామియే శరణం అయ్యప్ప'అంటూ నామస్మరణ చేశారు.దీంతో శబరిగిరులు దద్దరిల్లాయి.ఈ అరుదైన దృశ్యాలను చూసి దేశవ్యాప్తంగా భక్తజనం పరవశించిపోయింది.
What's Your Reaction?






