కసాయిగా మారిన కన్న తండ్రి

రాయపట్నం స్టూడియో భారత్

Jul 11, 2023 - 11:45
 0  24
కసాయిగా మారిన కన్న తండ్రి

కసాయిగా మారిన కన్న తండ్రి

ఇద్దరు పిల్లల్ని చంపి పరారైన వైనం

మధిర మండలం రాయపట్నం గ్రామంలో ఎస్సీ కాలనీకి చెందిన పార్శపు శివరామ గోపాల్,భార్య ఆరోగ్య మధ్య తరచూ గొడవలు జరగడంతో భార్య ఆరోగ్య ఇంట్లో లేని సమయంలో సాయంత్రం 4:30 నిమిషాలకు పిల్లలను స్కూలు నుండి తీసుకొచ్చి చంపి దుప్పట్లో మూటకట్టిపరారయ్యాడు.చిన్నారులురామకృష్ణ(8) మూడో తరగతి, ఆరాధ్య (6) ఒకటో తరగతి రాయపట్నం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నట్లు సమాచారం.చిన్నారులను పోస్టుమార్టం నిమిత్తము మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.పూర్తి వివరాలు తెలియాల్సింది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow