పుణ్య స్నానం ఆచరించిన ప్రధాని మోదీ
ప్రయాగరాజ్ స్టూడియో భారత్ ప్రతినిధి

ప్రయాగరాజ్ త్రివేణి సంగమం వద్ద పుణ్య స్నానం ఆచరించిన ప్రధాని మోదీ
మహారాష్ట్ర లో జరుగుతున్న కుంభమేళాలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.
ప్రయాగాజ్ లోని త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరించిన ప్రధాని.
అనంతరం త్రివేణి సంగమం వద్ద పూజలు నిర్వహించిన మోది.
ఫిబ్రవరి 5 ఒక ప్రత్యేకమైన రోజు. ఇది మాఘ అష్టమి, భీష్మ అష్టమి వచ్చిన రోజు.
ఈ రోజుకు హిందూ సంప్రదాయంలో ఆధ్యాత్మిక విశేషత కలిగి ఉంది.
మాఘ అష్టమి హిందూ మాఘ మాసం ఎనిమిదో రోజున జరుపుకునే పవిత్రమైన రోజు.
ఈ రోజున భక్తులు త్రివేణి సంగమ స్థలంలో (ప్రయాగరాజ్) పవిత్ర స్నానాలు చేస్తారు.
ఆ క్రమంలో ఆధ్యాత్మిక సాధనలు,పూజలు,ధ్యానాలు,దాన ధర్మాలు నిర్వహించబడతాయి.
What's Your Reaction?






