బంగ్లాదేశ్ లో రైలు ప్రమాదం

బంగ్లాదేశ్ ఢాకా స్టూడియో భారత్ ప్రతినిధి

Oct 24, 2023 - 10:02
 0  146
బంగ్లాదేశ్ లో రైలు ప్రమాదం

బంగ్లాదేశ్ లో రైలు ప్రమాదం15 మంది మృతి

బంగ్లాదేశ్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది.ఢాకా సమీపంలో రెండు రైళ్లు ఢీకొనడంతో 15 మంది వరకు మరణించగా,100 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది.ప్రయాణికులతో వెళ్తున్న రైలును వెనుక నుంచి గూడ్స్ రైలు ఢీకొనగా..రెండు రైళ్ల బోగీలు చెల్లాచెదురుగా పడ్డాయి.దీంతో రైలు బోగీల కింద పలువురు ప్రయాణికులు చిక్కుకుపోయారు.కాగా ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow