మనిషి వలె నాడి కొట్టుకునే గణపతి విగ్రహం ఉంది మీకు తెలుసా?
ఆధ్యాత్మికం స్టూడియో భారత్ ప్రతినిధి

మనిషి వలె నాడి కొట్టుకునే గణపతి విగ్రహం ఎక్కడుందో తెలుసుకుందాము...
మన దేశంలో ఎన్నో అద్భుత ఆలయాలు ఉన్నవి. అలాంటి అద్భుత ఆలయాల్లో అరుదైన ఈ ఆలయం కూడా ఒకటిగా చెబుతారు. బ్రిటిష్ కాలంలో అప్పటి గవర్నర్ ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ట చేస్తుంటే వచ్చి రాతికి ప్రాణం ఉంటుందా అని హేళన చేయగా , ఒక సిద్ధయోగి దాన్ని రుజువు చేసి ఆ గవర్నర్ స్వయంగా వచ్చి నమస్కరించేలాగ చేసాడు. మరి ఆ ఆలయం ఎక్కడ ఉంది...? ఆ ఆలయంలో విగ్రహ ప్రతిష్టప్పుడు ఏం జరిగిందనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తమిళనాడు రాష్ట్రం,తిరునల్వేరి జిల్లాలో కుర్తాళం ఉంది.ఇక్కడే మౌనస్వామి మఠం,కుర్తాల పీఠం,గణపతి ఆలయం ఉన్నవి.ఇక్కడ అద్భుత జలపాతం ఉండగా ఇందులోని మూలికలు ఎన్నో రకాల వ్యాధులను నయం చేస్తాయని నమ్మకం మాత్రమే కాదు పరిశోధనలలో రుజువు అయింది.
చిత్రావతి జలపాతం ఉంది మీకు తెలుసా
ఇక్కడ ఉన్న చిత్రావతి జలపాతం దాదాపుగా అరవై అడుగుల ఎత్తు నుండి చాలా వేగంగా క్రిందకు దూకుతుంది. ఇక్కడ అనేక రకాల మూలికలు దొరకడమే కాదు మానసిక వికలాంగులు ఈ నీటిలో స్నానం చేస్తే మానసిక రుగ్మతతో పాటు ఎన్నో శారీరక సమస్యలు తొలగిపోతాయని చెబుతారు.
ఇక గణపతి ఆలయ విషయానికి వస్తే, ఇక్కడ ఉన్న గణపతిని ‘నాడి గణపతి’ అని పిలుస్తారు.
ఇది కూడా చదవండి..https://studiobharat.com/Name-Indian-National-Democratic-Inclusive-Alliance.. దయచేసి సబ్ స్రైబ్ చేసుకోండి...
What's Your Reaction?






